ఆంధ్రప్రదేశ్
భూములు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 15 December 2015
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో సెజ్ భూముల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సెజ్ భూముల సరిహద్దురాళ్లను తొలగిస్తూ ఒక్కసారిగా రైతులు చొచ్చుకురావటంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు.