ఆంధ్రప్రదేశ్
దిల్లీ వెళ్లి జగన్ ఏం సాధించారు?: కళా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 May 2016
విజయవాడ: ‘ సేవ్ డమొక్రసీ ’ పేరుతో దిల్లీయాత్ర చేసిన వైకాపా అధినేత జగన్ అక్కడ ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళావెంకట్రావు ప్రశ్నించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఎపికి ప్రత్యేక హోదాపై దిల్లీలో ఉన్నపుడు జగన్ ఎందుకు మాట్లాడలేదన్నారు. పైసా ఖర్చులేకుండా రాజధాని కోసం 34వేల ఎకరాలను సేకరించగా లక్ష కోట్ల రూపాయల కుంభకోణం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో జరిగే పార్టీ మహానాడులో అభివృద్ధి పథకాలు, రాష్ట్ర సమస్యలు, రాజకీయ పరిణామాలపై క్షుణ్ణంగా చర్చిస్తామన్నారు.