ఆంధ్రప్రదేశ్‌

హామీలను తీర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగనందున గతంలో ఎపికి ఇచ్చిన హామీలన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఎపి టిడిపి అధ్యక్షుడు కళావెంకట్రావు అన్నారు. ఈ విషయమై మంగళవారం ఇక్కడ జరిగిన పార్టీ పాలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులపైనా సమావేశంలో చర్చించామని తెలిపారు. ఈనెలలో తిరుపతిలో జరగబోయే పార్టీ మహానాడు సభలో కరవు గురించి తీర్మానాలు చేస్తామన్నారు.