తెలంగాణ

కల్లుతాగిన పథిమందికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్-కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో కల్లుతాగిన పదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఉదయం కల్లుతాగిన కూలీలు పనులు చేస్తూ మధ్యాహ్నం అపస్మారక స్థితికిచేరి కిందపడిపోయారు. వీరిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.