ఆంధ్రప్రదేశ్‌

బాలా త్రిపుర సుందరిగా దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈరోజు బాలా త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారు మూడు సంవత్సరాల బాలికా రూపంలో దర్శనం ఇచ్చారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం ద్వారా అన్ని పనులు నెరవేరతాయని భక్తుల నమ్మకం. తొలిరోజు 80వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోగా రెండవరోజు భక్తులు రద్దీ తగ్గింది.