రాష్ట్రీయం
అవినీతిలో పోటీపడ్డారు తప్ప.. అభివృద్ధిలో కాదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 June 2018
గుంటూరు: టీడీపీ నేతలు అవినీతిలో పోటీపడ్డారు తప్ప అభివృద్ధిలో కాదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. బాబూ వస్తే జాబు వస్తుందని అందరు అనుకున్నారని, కాని చంద్రబాబు కుమారుడికి మాత్రమే జాబు వచ్చిందని అన్నారు. అన్నంపెట్టిన చేతిని నరకటం బాబు సహజ లక్షణమని అన్నారు. సాయం చేసిన మోదీని మోసం చేసి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు.