జాతీయ వార్తలు

కపిల్ మిశ్రా బీజేపీలో చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ మంత్రి, ఆప్ తిరుగుబాటు నేత కపిల్ మిశ్రా బీజేపీలో చేరారు. ఆప్ మహిళా విభాగం నాయకురాలు రిచా పాండేతో కలిసి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా కపిల్ మిశ్రా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అనుకూలంగా ప్రచారం చేసిన విషయం విదితమే. దీంతో ఆయన పార్టీ మారతారని అపుడే ఊహాగానాలు వచ్చాయి. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్‌ జాజు, దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్‌ తివారీ సమక్షంలో వీరిద్దరూ ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.