ఆంధ్రప్రదేశ్
కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 February 2016
ఏలూరు: వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తామని ఎపి సిఎం చంద్రబాబు గురువారం ఇక్కడ జరిగిన కాపు రుణమేళాలో ప్రకటించారు. కాపుల సంక్షేమానికి పలు చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే ఏడాది బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. సుమారు 280 కోట్ల రూపాయల విలువ చేసే ఉపకరణాలను మేళాలో ఆయన లబ్ధిదారులకు అందజేశారు.