జాతీయ వార్తలు
కర్నాటక నుంచే బీజేపీ పతనం ఆరంభం:ప్రకాష్రాజ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 3 May 2018
సింథనూరు: కర్నాటక ఎన్నికల తరువాతే బీజేపీ పతనం ఆరంభమవుతుందని సినీ నటుడు, సాహితీవేత్త ప్రకాష్రాజ్ పేర్కొన్నారు. ఆయన కర్నాటకలోని సింథనూరులో దళిత, ప్రగతిపర సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో మాట్లాడుతూ 2019 ఎన్నికల తరువాత ప్రధాని మోదీకి ఇక్కడ ఏమీ పనిలేదని, ఆయన కన్నడ ప్రసంగ తీరును ఎండగట్టారు. బీజేపీవారు తాము సునామీ సృష్టిస్తామని అంటున్నారు. దేశానికి సునామీలు మంచిదా అని ప్రశ్నించారు.