జాతీయ వార్తలు

ముగ్గురు అసమ్మతి ఎమ్మెల్యేలతో స్పీకర్ నేడు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: అసమ్మతి ఎమ్మెల్యేలు, స్పీకర్ పిటిషన్లతో కర్నాటక రాజకీయ సంక్షోభం ఇపుడు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. కాగా నేడు ముగ్గురు అసమ్మతి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేందుకు స్పీకర్ రమేశ్ కుమార్ అంగీకరించారు. సరైన ఫార్మెట్‌లో రాజీనామాలు సమర్పించిన ముగ్గురుకి స్పీకర్ పిలుపుఅందింది. రాజీనామాలు స్వతంత్రంగా, స్వచ్ఛందంగా గా చేసినట్టు అనిపిస్తేనే వాటిని పరిశీలిస్తా అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కాపాడేందుకే రాజీనామాలపై జాప్యం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.