జాతీయ వార్తలు

కొలువుదీరిన కర్ణాటక మంత్రివర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటకలో ఎట్టకేలకు మంత్రివర్గం కొలువుదీరింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని నాలుగవ సారి అధిష్టించిన యడియూరప్ప తన మంత్రివర్గంలో 17మందికి స్థానం కల్పించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బిజూభాయ్ వాలా మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో గోవింద మఖ్తప్ప, డాక్టర్‌ ఆశ్వంత్‌ నారాయణ్‌ సీఎస్‌, లక్ష్మణ్ సంగప్ప సవడి, ఆర్‌.ఆశోక, బి.శ్రీరాములు, ఎస్‌.సురేష్‌ కుమార్‌, వి.సోమన్న, కోట శ్రీనివాస్‌ పూజారి, జేసీ మధుస్వామి, చంద్రకాంత్‌ గౌడ చెన్నప్ప గౌడ పాటిల్‌, హెచ్‌.గణేష్‌, ప్రభు చౌహన్‌, జొల్లే శశికళ, కేఎస్‌ ఈశ్వరప్ప, జగదీష్ షెట్టర్, సీటీ రవి, బి.బస్వరాజ్‌ ఉన్నారు.