జాతీయ వార్తలు

కర్నాటక సిఎం సిద్ధరామయ్యకు పుత్రశోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్ద కుమారుడు రాకేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ బ్రస్సెల్స్‌లోని యూనివర్సిటీ ఆస్పత్రిలో మరణించారు. స్నేహితులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన రాకేష్‌కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బ్రస్సెల్స్‌లోని యూనివర్సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసియులో చికిత్స పొందుతూ ఆయన మరణించారని సమాచారం అందడంతో సిఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, చిన్న కుమారుడు బ్రస్సెల్స్ చేరుకున్నారు.