జాతీయ వార్తలు

ఉపాధి ప‌నులు 200 రోజుల‌కు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలో తెలంగాణ స‌హా ఏడు రాష్ర్టాలు తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయ‌ని నిజామాబాద్ ఎంపీ క‌విత అన్నారు. గురువారం లోక్ స‌భ‌లో ఆమె మాట్లాడుతూ కరువు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు ఉపాధిహామీ పథకం కింద పని దినాలను 200 రోజులకు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.