రాష్ట్రీయం

తెలంగాణలో 231 కరువు మండలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 231 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు దాపురించాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కరువు మండలాలలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు హాజరయ్యారు. కేంద్రం తక్షణమే రాష్ర్టానికి రూ.వెయ్యి కోట్లు సాయం అందించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి పంపిన నివేదికలో విజ్ఞప్తి చేశారు.