జాతీయ వార్తలు

పరాయి పెత్తనం కిందకు పాలమూరు పోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: పాలమూరు ప్రజలు వలస ఆధిపత్యాన్ని అంగీకరించవద్దని, మనకు ప్రాజెక్టుల వద్దని చెప్పి, తొమ్మిదేళ్లు ఈ నియోజకవర్గాన్ని దత్తతు తీసుకున్న చంద్రబాబు అభ్యర్థే పోటీచేస్తున్నాడని, డిపాజిట్ రాకుండా ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఆయన మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. శ్రీనివాస్ గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వద్దని ఈ జిల్లా కాంగ్రెస్ నేతలు 50 కేసులు వేశారని అన్నారు.