రాష్ట్రీయం

కేసీఆర్ ఫాంహౌస్ లో గౌరీయాగం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ : మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లో మంగళవారం గౌరీయాగం ప్రారంభమైంది. ఈ యాగానికి కేసీఆర్ దంపతులు హజరయ్యారు. అయితే బుధవారం ఉదయం 8.10 గంటలకు అయుత చండీయాగం ప్రారంభం కానుంది. ఈ యాగం ప్రారంభానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ బోంస్లే హజరుకానున్నారు. ఈ యాగం ఈ నెల 27వ తేదీతో ముగియనుంది.