తెలంగాణ

నలభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల: గట్టు ప్రాజెక్టును పూర్తిచేసి నలభై వేల ఎకరాలకు సాగునీరందిస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన గద్వాల్‌లో ప్రజాఆశీర్వాద సభలో మాట్లాడుతూ గట్టు ప్రాజెక్టును పూర్తిచేయకుంటే వచ్చే ఏడాది ఓట్లు అడగబోమని చెప్పారు. కేసీఆర్ ఉంటేనే 24 గంటలు విద్యుత్,రైతుబంధు పథకాలు అమలవుతాయని అన్నారు. గద్వాల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డి విజయం ఖాయమని, మీరంతా ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.