తెలంగాణ
పాలమూరు ప్రజలు మార్పును గమనించారు:కీసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 4 December 2018
పాలమూరు: పాలమూరు ప్రజలు మార్పును గమనించారని, ఈ నియోజకవర్గంలో 14 స్థానాలకు 14 టీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ జనాలను చూస్తుంటే పట్నం నరేందర్రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ కొడంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతున్నారని తనకు సర్వే రిపోర్టు వచ్చిందని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.