జాతీయ వార్తలు

ముంబయి చేరిన కెసిఆర్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: తెలంగాణ సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం సోమవారం మధ్యాహ్నం ఇక్కడికి చేరుకుంది. ఆయన వెంట ముగ్గురు మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రభుత్వ సలహాదార్లు వచ్చారు. ఈ రోజు సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావును కెసిఆర్ మర్యాద పూర్వకంగా కలిసి రాజ్‌భవన్‌లోనే బసచేస్తారు. మంగళవారం ఉదయం కెసిఆర్ మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్‌ను కలిసి, గోదావరి నదిపై 5 బ్యారేజీల నిర్మాణం విషయమై ఒప్పందం కుదుర్చుకుంటారు. సాగునీటి పంపకంపై చిరకాలంగా ఉన్న వివాదాలు కొలిక్కిరావచ్చని కెసిఆర్ భావిస్తున్నారు.