తెలంగాణ

ప్రజల ఆశలను కార్పొరేటర్లు తీర్చాలి: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ఆశలను తీర్చేలా కార్పొరేటర్లు దీక్షతో పనిచేయాలని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. జిహెచ్‌ఎంసిలో తెరాస కార్పొరేటర్లకు మూడురోజుల శిక్షణ శిబిరాన్ని సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలనాపరమైన అంశాలపై అవగాహన తోడైతే కార్పొరేటర్లు నైపుణ్యంతో పనిచేయగలరన్నారు. అపుడు అధికారులు కూడా వారికి సహకరిస్తారన్నారు. అవినీతికి తావులేకుండా మంచి ప్రమాణాలతో పనులు పూర్తికావాలంటే కార్పొరేటర్లకు పాలనపై శిక్షణ అవసరమన్నారు.