తెలంగాణ
ఎందుకు పారిపోయారో ప్రజలకు చెప్పండి: కెసిఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 31 March 2016
హైదరాబాద్: జల విధానం, సాగునీటి ప్రాజెక్టులపై గురువారం అసెంబ్లీలో తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా కాంగ్రెస్, బిజెపి సభ్యులు గైర్హాజరు కావడాన్ని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా ఇలా సభకు రాకపోవడం ఏం సంప్రదాయం అని ఆయన ప్రశ్నించారు. ఏదో సాధిస్తారని గెలిపించిన ప్రజలకు గైర్హాజర్ గురించి విపక్ష సభ్యులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునేవారు (కాంగ్రెస్), జాతీయపార్టీ అని గొప్పలు చెప్పుకునే వారు ( బిజెపి ) గైర్హాజరు గురించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.