తెలంగాణ
గవర్నర్ను కలిసిన కెసిఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 14 December 2015
హైదరాబాద్: తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే అయుత చండీ యాగానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ సిఎం కెసిఆర్ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను ఆహ్వానించారు. ఆయన సోమవారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకొని ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు.