అంతర్జాతీయం

భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యం: హెడ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: తాను చదువుకుంటున్న స్కూల్‌పై భారత సైనికులు బాంబు దాడి చేశారని, అందుకే చిన్నతనం నుంచి భారత్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ధ్యేయంతోనే తాను లష్కర్-ఎ-తోయిబాలో చేరానని పాక్-అమెరికా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ తన మనసులోని మాట వెల్లడించాడు. న్యూయార్క్ జైలులో ఉంటున్న హెడ్లీ న్యూయార్క్ జైలు నుంచి వీడియో విచారణ ద్వారా ముంబయిలోని కోర్టుకు శుక్రవారం మరికొన్ని విషయాలు తెలిపాడు. సాధ్యమైనంత మేరకు భారత్‌లో అల్లకల్లోలం సృష్టించాలన్న పగతోనే ముంబయి దాడులకు తాను సహకరించానన్నాడు.