ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ లాయర్ల అనవసర రాద్ధాంతం: కెఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: హైకోర్టు విభజన విషయమై తెలంగాణ న్యాయవాదులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఎపిలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి అన్నారు. నవ్యాంధ్ర రాజధానిలో సకల సౌకర్యాలతో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయం కేంద్రం పరిధిలో ఉన్నందున దిల్లీలో దీక్ష చేస్తానని తెలంగాణ సిఎం కెసిఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సెంటిమెంటు పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రగిలించడం సరికాదన్నారు.