ఆంధ్రప్రదేశ్‌

కర్నాటక సిఐడి అదుపులో అగ్రిగోల్డ్ నిందితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: డిపాజిట్ల పేరుతో వేల కోట్ల రూపాయలు కాజేసిన అగ్రిగోల్డ్ నిందితులను బెంగళూరుకు చెందిన సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి ఏలూరు జైలులో ఉన్న ఆ సంస్థ చైర్మన్ ఎవి రామారావు, ఎండి శేషునారాయణతో పాటు మరో ముగ్గురిని కర్నాటక సిఐడి పోలీసులు కస్టడీలోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువెళ్లారు.