జాతీయ వార్తలు
కేజ్రీవాల్ సహా ఐదుగురు ఆప్ నేతలకు కోర్టు నోటీసులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 December 2015
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా ఐదుగురు ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పరువు నష్టం దావాకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సీఎం కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్సింగ్, రాఘవ్ ఛద్దా, దీపక్ బాజ్పాయ్లకు నోటీసులు జారీ చేసింది.