జాతీయ వార్తలు

ఆప్‌ మంత్రుల బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆప్‌ మంత్రులు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో బైఠాయించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సహా ఇద్దరు మంత్రులు ఎల్‌జీ కార్యాలయంలో రాత్రి నుంచి బైఠాయించారు. ఆప్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న రేషన్‌బియ్యం పథకం సహా ఐఏఎస్‌ అధికారుల వివాదం పరిష్కారం ప్రతిపాదనలను ఎల్‌జీ తిరస్కరించడంతో వేరే మార్గం లేక ఆయన కార్యాలయంలోనే బైఠాయించినట్లు కేజ్రీవాల్‌ తెలిపారు.