జాతీయ వార్తలు

బెంగళూరులో కేజ్రీకి చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు:్ఢల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ గొంతు చికిత్సకోసం బెంగళూరుకు రానున్నారు. ఈనెల 12నుంచి పదిరోజులపాటు ఆయన ఇక్కడ చికిత్స పొందుతారు. తీవ్రమైన దగ్గుతో సతమతమయ్యే కేజ్రీవాల్ ఆపరేషన్‌కోసం ఇక్కడకు రానున్నారు. కేజ్రీవాల్ లేని పదిరోజులూ సిసోడియా బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా బెంగళూరుకు వెళ్లేముందు, పంజాబ్ ఎన్నికల వేళ టిక్కెట్ల కేటాయింపులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన పంజాబ్‌కు వెళ్లనున్నారు.