తెలంగాణ

తెలంగాణ ద్రోహులు బాబు, జగన్: కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: గోదావరి జలాల పంపిణీ విషయంలో ఎపి సిఎం చంద్రబాబు, వైకాపా అధినేత జగన్ తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆంధ్రా నేతల నీటి రాజకీయాలను అడ్డుకుంటామన్నారు. పాలేరు ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి లక్ష ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.