ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ సత్తా దేశానికి తెలియాలి :కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలంగాణ సత్తా ఏమిటో దేశానికి తెలియాలని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మన నీళ్లు మనమే వాడుకోగలుగుతున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీరామ్ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు వరప్రదాయని అన్నారు. ఉపఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించామని, ఏపీ సరిహద్దుల్లో ఉన్న పాలేరులోనూ ప్రజలు టిఆర్‌ఎస్‌కే పట్టంగట్టారని, తెలంగాణ సమాజంలో రాజకీయ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ ఫలితాలు చెబుతున్నాయని ఆయన అన్నారు.