అంతర్జాతీయం

కిడ్నాప్ చెర నుంచి ఇద్దరు భారతీయులకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబూజా: గతనెల 29న నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన మంగిపూడి శ్రీనివాస్, కౌశల్ అనీష్‌శర్మ శనివారం ఉదయం క్షేమంగా విడుదలైనట్లు అక్కడి భారత హైకమిషనర్ కార్యాలయం ప్రకటించింది. వీరిని విడుదల చేయాలంటూ ఇటీవల ఎపి సిఎం చంద్రబాబు భారత హైకమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించడంతో కిడ్నాపర్ల చెర నుంచి శ్రీనివాస్, అనీష్‌లకు విముక్తి లభించింది.