జాతీయ వార్తలు
భారతమాతకు మోదీ వెన్నుపోటు: కేజ్రీవాల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 April 2016
దిల్లీ: పఠాన్కోట్లో ఉగ్రదాడిపై విచారణకు పాక్ బృందాన్ని అనుమతించడం ద్వారా భారతమాతకు ప్రధాని మోదీ వెన్నుపోటు పొడిచారని దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భరతమాతాకీ జై’ అని నినాదం ఇవ్వాలని అందరికీ చెప్పే మోదీ ఐఎస్ఐ అధికారి నేతృత్వంలోని బృందానికి పఠాన్కోట్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. దర్యాప్తు పేరిట మన దేశంలోకి వచ్చిన ఈ బృందం చివరికి పఠాన్కోట్ ఉగ్రదాడిని ఓ నాటకం అంటూ పేర్కొనడం మర్యాద కాదన్నారు.