తెలంగాణ

నాలుగేళ్లలో కోటి ఎకరాలకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం:వచ్చే నాలుగేళ్లలో 25వేల కోట్ల రూపాయల నిధులు వ్యయం చేసి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. జిల్లాలో రెండోరోజు ఆయన పర్యటించారు. తిరుమలాయపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.