జాతీయ వార్తలు
కోల్కతాలో ఐక్యతార్యాలీ ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 January 2019
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన ఐక్యతా ర్యాలీ శనివారంనాడు బ్రిగ్రేడ్ పెరేడ్ గ్రౌండ్ నుంచి ఆరంభమైంది. బీజేపీయేతర పార్టీల నేతలు హాజరయ్యారు. శరద్పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, చంద్రబాబు, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, దేవెగౌడ, కుమారస్వామి, అఖిలేష్ యాదవ్, యశ్వంత్ సిన్హా, ఆర్థిక పటేల్, శత్రుఘ్నసిన్హా, మల్లిఖార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు.