రాష్ట్రీయం

త్రికోటేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం కోటప్పకొండపై మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోటప్పకొండ తిరునాళ్లు త్రికోటేశ్వరునికి ప్రభుత్వం తరుపున మంత్రి మాణిక్యాలరావు, స్పీకర్‌ కోడెల శివప్రసాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మరోవైపు త్రికోటేశ్వరున్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.