కృష్ణ

రైతు బజారులో మంత్రి రవీంద్ర ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 12: వినియోగదారులకు నాణ్యమైన కాయగూరలు అమ్మాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర రైతు బజారు వ్యాపారులను కోరారు. గురువారం ఆయన స్థానిక రైతు బజారులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాయగూరల నాణ్యత, ధరలపై అరా తీశారు. రైతు బజారు రేట్లకే అమ్మకాలు చేపట్టాలన్నారు.