కృష్ణ

ప్రచారం ముమ్మరం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళీమోహనరావు ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. పామర్రు, మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులతో సమావేశమై వారికి ఎ, బి ఫారాలను అందచేశారు. ఈ సందర్భంగా ధనేకుల మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలలో ప్రచారం ముమ్మరంగా నిర్వహించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి గొల్లు కృష్ణ, మచిలీపట్నం నియోజకవర్గ అభ్యర్థి మహమ్మద్ దాదా సాహెబ్, పామర్రు అభ్యర్థి మొవ్వ మోహనరావు, పెడన అభ్యర్థి ఎస్‌వి రాజు, అవనిగడ్డ అభ్యర్థి అందె శ్రీరామమూర్తి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కోకా ఫణిభూషణ్, పట్టణ అధ్యక్షురాలు నల్లబోలు కుమారి, రజియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.