కృష్ణ

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షకు 68.72 హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు: 2019 ఏపీ ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ రాత పరీక్షకు విజయవాడ రీజియన్-1 పరిధిలో 68.72శాతం అభ్యర్థులు హాజరయ్యారని రీజియన్-1 కో-ఆర్డినేటర్ మరియు సిద్ధార్థ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్ అదివారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 కేంద్రాల్లో జరిగిన రాత పరీక్షకు 14,793మంది దరఖాస్తులు పెట్టుకోగా వారిలో 10,166మంది ఈ రాతపరీక్షలో పాల్గొన్నారన్నారు. 31.28శాతం మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.