కృష్ణ
సెప్టెంబర్ 5 వరకు ఈ-కేవైసీ గడువు పెంపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 August 2019
విజయవాడ (ఎడ్యుకేషన్) : జిల్లాలో ఈ-కేవైసీ నమోదు చేసుకోని వారు సుమారు 3,50,000 మంది ఉన్నారని, రేషన్కార్డు దారులు, కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులు అందరు విధిగా వారి ఆధార్ నెంబర్ ఈ-కేవైసీ నమోదు రేషన్ షాపులో చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ కే మాధవీలత తెలిపారు. ఆధార్ నమోదు సమయంలో 5ఏళ్లలోపు ఉన్నవారి వేలిముద్ర పడదని, అలాంటి వారు మాత్రమే ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్ ఆప్డేట్ చేసుకోవాలన్నారు. కార్డులో ఇతర పెద్దలు ఆధార్ సెంటర్కు, పోస్ట్ఫాస్కు వెళ్లవద్దని చౌకధరల దుకాణం డీలర్ల వద్దనే ఈ-కేవైసీ సెప్టెంబర్ 5లోపు చేసుకోవాలని వివరించారు.