కరీంనగర్

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గనే్నరువరం, సెప్టెంబర్ 24: మండలంలోని గునుకులకొండాపూర్ నుంచి చొక్కల్లపల్లి, పీచుపల్లి మీదుగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు వరకు 7 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి రూ. నాలుగు కోట్ల 75 లక్షలు నిధులు మంజూరైనందున సోమవారం గునుకులకొండాపూలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిధులు మంజూరుకి కృషి చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీటీసీ తన్నీరు శరత్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్ర మంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, మాజీ సర్పంచ్‌లు సుదగోని మల్లేశం గౌడు, రమేశ్ బాబు, నేతలు కాసాని నర్సయ్య, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడు, కొర్వి తిరుపతి, నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.