తెలంగాణ

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తా: కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఆర్నెల్లలో రాష్ట్రంలో జరగబోయే వివిధ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో 15 లోకసభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ సాధించిందని, వచ్చే ఎన్నికల్లో 16 లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తనకు గురుతరమైన బాధ్యతను అప్పగించారన్నారు.