తెలంగాణ
రాజకీయ జన్మనిచ్చింది సిరసిల్లే:కేటీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 December 2018
సిరిసిల్ల: తనకు రాజకీయ జన్మనిచ్చింది సిరసిల్ల ప్రజలేనని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన బుధవారంనాడు సిరిసిల్లలో పర్యటించారు. టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఇక్కడకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. సిరిసిల్లను ‘సిరిశాల’గా మారుస్తానని అన్నారు. రాబోయే మూడేళ్లలో సిరిసిల్లకు రైలుకూత వినిపిస్తానని అన్నారు. మీ అండతో టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా మారుస్తానని అన్నారు. జిల్లాలోని 13 మండలాల్లోని రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు.