తెలంగాణ

ఒకే కుటుంబంలో అయిదుగురి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురై ఒకే కుటుంబంలో అయిదుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న ఘటన భువనగిరిలోని హుస్సేనాబాద్‌లో శనివారం వెలుగుచూసింది. రమేష్ (40) అనే వ్యక్తి ఆర్థాక ఇబ్బందులతో సతమవుతూ సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని భావించాడు. రమేష్‌తో పాటు ముగ్గురు కుమార్తెలు, తల్లి (65) పురుగుల మందు తాగి మరణించారు. రమేష్ భార్య కొద్దినెలల క్రితం మరణించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.