జాతీయ వార్తలు

దిగ్విజయ్‌తో కెవిపి, రఘువీరా చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ కెవిపి రామచంద్రరావు మంగళవారం ఇక్కడ కలిశారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుపై కెవిపి ఈ సందర్భంగా దిగ్విజయ్‌కు వివిరించారు. ఈ బిల్లు ఆమోదానికి వివిధ పార్టీల సహకారం తీసుకునే విషయమై ఆయన దిగ్విజయ్ నుంచి సలహాలు తీసుకున్నారు. ఇతర పార్టీల వారిని కూడా కలిసి బిల్లుకు మద్దతు ఇవ్వాలని కెవిపి విజ్ఞప్తి చేస్తున్నారు.