జాతీయ వార్తలు

ఆర్జేడి శాసనసభాపక్ష నేతగా తేజస్వీ యాదవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీహార్ : కొత్తగా కొలువుదీరిన బీహార్ అసెంబ్లీలో ఆర్జేడి శాసనసభాపక్ష నేతగా లలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్‌ను ఎన్నుకున్నారు. బీహార్‌లో 243 స్థానాలు ఉండగా ఆర్జేడీ 80 స్థానాలను గెలుచుకున్నా విషయం విదితమే. ఉభయ సభలలో పార్టీ నాయకురాలుగా లలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రిదేవి ఎన్నికయ్యారు.