తెలంగాణ

తెరాస సర్కారు చేసింది శూన్యం: లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఆయన గురువారం నల్గొండ జిల్లాలో పర్యిటిస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో చిన్న ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదన్నారు. కరవు నెలకొన్న నల్గొండ జిల్లాను అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.