జాతీయ వార్తలు
సంక్షేమ కార్యక్రమాలతో మోదీ ప్రజలకు దగ్గరయ్యారు:రాజనాథ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 July 2018
న్యూఢిల్లీ: అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేస్తూ ప్రధాని మోదీ ప్రజలకు చేరువయ్యారని, అలాంటి నాయకుడికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కలిసి అవిశ్వాసం తీసుకువచ్చాయని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. 30 సంవత్సరాల తరువాత సంపూర్ణ మెజార్టీతో కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడిందని, అవిశ్వాసాన్ని ఎదుర్కోవటానికి తాము సిద్ధమయ్యామని అన్నారు. మాపై అవిశ్వాసం పెట్టినవారిలో ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదు అని విమర్శించారు. ప్రపంచంలో వేగంగా వృద్ధిచెందుతున్న దేశాలలో భారత్ ఒకటని అన్ని సంస్థలు చెబుతున్నాయని అన్నారు.