తెలంగాణ
ప్రజల్ని మభ్యపెడుతున్న కెసిఆర్: లోకేష్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 January 2016
హైదరాబాద్: తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుకాని వాగ్దానాలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ ఆరోపించారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన మంగళవారం మల్కాజిగిరిలో పార్టీ తరఫున ప్రచార యాత్రలో పాల్గొన్నారు. టిడిపి హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ఆరునెలల్లో నగర వాసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.