ఆంధ్రప్రదేశ్‌

మా బంధం మరింత బలోపేతం: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టిడిపి, బిజెపిల మధ్య పొత్తు ఇకపై మరింత పటిష్టమవుతుందని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎపి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం మంచి పరిణామమని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు. పార్లమెంటులో జనం సమస్యలను వినిపించగల నాయకులకే రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చామన్నారు.