ఆంధ్రప్రదేశ్
వర్షాలకు ఎ.పిలో 81 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 3 December 2015
రాజమండ్రి: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్లో 81 మంది మరణించారని, డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప గురువారం ఇక్కడ చెప్పారు. అకాల వర్షాలకు పంటలు భారీగా దెబ్బతిన్నట్టు చెప్పారు. సుమారు 6,750 కోట్ల మేరకు ఆస్తి, పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడుకు వీలైనంత సాయం చేస్తామని ఆయన వివరించారు.